Author: Janardhan Prasad DVS, MA-Sociology, MA-History), MA-Astrology), BE, LLB.
And the Author is well read in Hindu Scriptures - Vedas, Manusmriti, Ramayan, Mahabharata, Puranas, etc.
నేను పరిశోధించి రచించిన ఈ పుస్తకములో పురావస్తు ఆధారాలను హిందూ గ్రంథములలో చెప్పిన అంశములను అనుసంధానము చేసి ప్రాచీన సప్త సింధు పరీవాహక ప్రాంతమే మన వేద భూమి అని నిరూపణలు చేశాను.
మరియు సంస్కృత భాష అంటే ఏమిటి, శివుని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు, బ్రహ్మను ఇప్పుడు ఎవరి రూపంలో పూజిస్తున్నారు, వేద కాలంలో రాముని, కృష్ణుని, శివుడిని ఆరాధించ లేదేమిటి, బ్రహ్మకు రుద్రునికి గల సంబంధం ఏమిటి, సవితా దేవి బ్రహ్మను ఎందుకు శపించింది, బ్రాహ్మణులు ఎడమ భుజమును ఉత్తరీయముతో ఎందుకు కప్పుకుంటారు, బుద్ధుడు బ్రాహ్మణ వ్యతిరేకి అయితే ఆయన కూడా ఎడమ భుజాన్ని ఉత్తరీయముతో ఎందుకు కప్పుకున్నాడు,... ఇలా ఎన్నో అంశాలకు సమాధానాల కొరకు నా పుస్తకము చదవండి.
ఈ పుస్తకములో 250 పైన సంస్కృత శ్లోకములను తాత్పర్య సహితముగా ఇవ్వడమైనది. (అధర్వణ వేదం 85 శ్లోకములు, ఋగ్వేదము వేదం 30 శ్లోకములు, యజుర్వేదము వేదం 24 శ్లోకములు , మనుస్మృతి 15 శ్లోకములు, రామాయణం 95 శ్లోకములు). ఈ పుస్తకములో 58 చిత్రములు, 22 మ్యాప్ లు ఉంటాయి. మొత్తము 265 పేజీలు.